Operation sindoor – ఆపరేషన్ సిందూర్

Operation Sindoor – ఆపరేషన్ సిందూర్

21 ఉగ్రవాద స్థావరాలు పేల్చేసిన ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ బృందాలు . 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర కంప్లీట్ చేసిన ఇండియన్ నేవీ .పెహల్గామ్ దాడి కి ప్రతీకారం గా ఆపరేషన్ సిందూర , అమాయకులైన భారతీయులను బలితీసుకున్న ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పింది ఇండియన్ ఆర్మీ . మెరుపు దాడి నుంచి ఉగ్రవాదు కోలుకొని ప్రతిదాడి చేసే లోపు ఆపరేషన్ సింధూర కంప్లీట్ అయింది , ప్రత్యాదులకి ఊహించని యాక్షన్ ప్లాన్ ను భరత్ ఆర్మీ అండ్ నేవీ అమలు చేసారు 21 నిమిషాల్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసి తిరుపయానం . ఉగ్రవాదులకు ఊహకు అంతుచిక్కని ప్లానింగ్ లో భరత్ ఆర్మీ అండ్ నేవీ బృందాలు, ఆర్ధరాత్రి 1.13 నిమిషాలకి మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలని మట్టుపెట్టారు భారత్ నేవీ అండ్ ఆర్మీ బృదం , ఏక కలం లో 21 ప్రాంతాల్లో ఒకేసారి దాడి చేసి ఔరా అనిపించినా భరత్ ఆర్మీ .

Thank you for reading this post, don't forget to subscribe!

Target Terrorists – టార్గెట్ ఓన్లీ టెర్రరిస్ట్స్

పాకిస్తాన్ ప్రజలకి అటువంటి హాని చేయకుండా కేవలం ఉగ్రవాదుల మీదనే దాడి , అమాయకపు పాకిస్తాన్ ప్రజలని ఎం చేయకూడదు అనే భారత్ ఆర్మీ మొదటి నుంచి సంయమనం పాటిస్తుంది, భారత్ మొదటి టార్గెట్ ఓన్లీ ఉగ్రవాదులె కానీ పాకిస్తాన్ మొదటినుంచి ఉగ్రవాదగులని పెంచి పోషిస్తుంది, పాకిస్థాన్ ఆర్మీ కూడా కాల్పుల ఒప్పందాన్ని మరిచి సరిహద్దు ప్రాంత ప్రజల మీద కాల్పులు జరిపింది 4 భారత ప్రజలు మరణించారు .

Leave a Comment