Operation Sindoor – ఆపరేషన్ సిందూర్

Operation Sindoor – ఆపరేషన్ సిందూర్

21 ఉగ్రవాద స్థావరాలను 25 నిమిషాల్లో పేల్చేసిన భారత నేవీ అండ్ ఆర్మీ , పెహల్గామ్ ఉగ్రదాడి కి ప్రతీకారంగా భారత ఆర్మీ అండ్ నేవీ బృందాలు మెరుపు దాడి చేసి ఉగ్రవాద శిబిరాలని మట్టుబెట్టారు , 25 నిమిషాల వీవధిలో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసి తురుగు పయయం ఐన భారత నేవీ , ప్రత్యర్ధులు ఎం జరుగుతుంది అని కొల్లుకొనే లోపు ఆపరేషన్ సింధూర ని కంప్లీట్ చేసినారు . ప్రత్యర్థులకు అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా వారి స్థావరాలను ఏక కాలం లో 21 స్థావరాలను మట్టుపెట్టారు . పాకిస్తాన్ ప్రజలకు అటువంటి ప్రాణహాని చేయకుండా కేవలం ఉగ్రవాదులే లక్ష్యం గా సాగింది ఆపరేషన్ సింధూర .

Thank you for reading this post, don't forget to subscribe!

Target Terrorists –  టార్గెట్ టెర్రరిస్ట్స్

అమాయకపు పాకిస్తాన్ ప్రజలని ఎం చేయకూడదు అనే భారత్ ఆర్మీ మొదటి నుంచి సంయమనం పాటిస్తుంది, భారత్ మొదటి టార్గెట్ ఓన్లీ ఉగ్రవాదులె కానీ పాకిస్తాన్ మొదటినుంచి ఉగ్రవాదగులని పెంచి పోషిస్తుంది, పాకిస్థాన్ ఆర్మీ కూడా కాల్పుల ఒప్పందాన్ని మరిచి సరిహద్దు ప్రాంత ప్రజల మీద కాల్పులు జరిపింది 4 భారత ప్రజలు మరణించారు .

Leave a Comment